సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్
బీఆర్ఎస్ లో చేరిన సూర్యాపేట రూరల్ మండలం రామారం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవరపు వేణు
వేణు తో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 215 మంది కార్యకర్తలు
గులాబీ కండువా కప్పి స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది.. అభివృద్ధి కి ఆకర్షితులైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది , సూర్యాపేట రూరల్ మండలం రామారం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పాలవరపు వేణు కాంగ్రెస్ ను వీడి 215 మంది కార్యకర్తల తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరందరికీ గులాబీ కండువా కప్పి న మంత్రి సాదరంగా స్వాగతం పలికారు.











Oct 25 2023, 17:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.8k