ముస్త్యాల పల్లి లో వర్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రం హెడ్ ఆఫ్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో వర్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రమ్ హెడ్ ఆప్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం చేయడం జరిగిందని సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది .కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల అద్దాలు వెంటనే ఇవ్వడం జరిగింది. గుండె పరీక్షలు, ఈసీజీ, రక్తము ,మూత్రము, షుగర్, బీపీ , దంత పరీక్షలు నిర్వహించి మందులు, సిరప్ లు ఇవ్వడం జరిగినది. ఎక్స్రేలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరు వినియోగించుకొని స్వచ్ఛంద సంస్థను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ చంద్రయ్య , పెద్దలు మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు వడ్డే బిక్షపతి , మరియు మాజీ సర్పంచ్ గంధ మల్ల హేలేందర్ , పెద్దలు గంధ మల్ల జానకిరామ్ , వడ్డేమాన్ బిక్షపతి, వడ్డేమాన్ రాములు, మరియు రావుల మల్లేష్, ఆశ్రయం సంస్థ డైరెక్టర్ జయరాజు , డాక్టర్ జయంత్ , మేడమ్ డాక్టర్ సంధ్యారాణి ఎంబిబిఎస్ , వర్డ్స్ సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య, డానియల్ ,యువకులు కళ్లెం రాజు, కళ్లెం రత్నం, కళ్లెం సామ్సన్ ,కళ్ళెం సొలమోను, గంటపాక రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()
![]()
![]()

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ చంద్రయ్య , పెద్దలు మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు వడ్డే బిక్షపతి , మరియు మాజీ సర్పంచ్ గంధ మల్ల హేలేందర్ , పెద్దలు గంధ మల్ల జానకిరామ్ , వడ్డేమాన్ బిక్షపతి, వడ్డేమాన్ రాములు, మరియు రావుల మల్లేష్, ఆశ్రయం సంస్థ డైరెక్టర్ జయరాజు , డాక్టర్ జయంత్ , మేడమ్ డాక్టర్ సంధ్యారాణి ఎంబిబిఎస్ , వర్డ్స్ సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య, డానియల్ ,యువకులు కళ్లెం రాజు, కళ్లెం రత్నం, కళ్లెం సామ్సన్ ,కళ్ళెం సొలమోను, గంటపాక రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భాగంగా భువనగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మరియు సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు.


భువనగిరి మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ముదిగొండ రాములు మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ, మండల కమిటీ తరఫున సంతాపాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ తెలియజేసినారు. రాములు గారి సొంత గ్రామమైన బస్వాపురంలో కామ్రేడ్ రాములు భౌతిక కాయానికి సిపిఎం తరుపున పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ రాములు గారి మృతి కష్టజీవులకు కార్మికులకు ప్రజాతంత్ర వాదులకు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
రాములు రజక వృత్తిదారుల సమస్యల పైన ఉమ్మడి జిల్లాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పనిచేశాడని, సిపిఐ మండల కార్యదర్శిగా ఈ మండలంలో వామపక్ష పార్టీలు తీసుకున్నా అనేక కార్యక్రమాల్లో ఐక్య ఉద్యమాలలో ముందుండి పని చేశారని, వామపక్షా ఐక్యతకు కృషి చేశాడని వారి అకాల మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని వారి ఆశయ సాధన కోసం వామపక్షవాదులు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేశం , శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య , సభ్యులు మధ్యపురం బాల్ నర్సింహ, ఉడుత విష్ణు , మచ్చ భాస్కర్ , ముదిగొండ కృష్ణ , ఉడుత వెంకటేశం , రాసాల దేవెందర్,యం.ఏ.రహీమాన్ , రాసాల ఐలయ్య , ఉడుత ధషరత , నరాల వెంకటేశం , కావడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి చట్టసభలకు పంపాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి మాట్లాడుతూ... మిత్రుపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సలిగంజి బిక్షపతి, ఎంపీటీసీ నీలం లలిత బాబురావు, మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి, సిపిఎం మండల నాయకులు గాజుల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలకూర్ల మల్లేశం, కీసర్ల మహేందర్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి, నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి , పులగూర్ల కొండల రెడ్డి, ఎనుగుల విష్ణు, ఎర్ర భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారి నివాసం సమీపంలో సంతాప సభ కామ్రేడ్ ఏశాల అశోక్ గారి అధ్యక్షతన జరిగినది. సిపిఐ జిల్లా కార్యదర్శి గోధ శ్రీరాములు మాట్లాడుతూ ముదిగొండ రాములు పోరాటస్ఫూర్తిగా పనిచేశారని పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే దానికోసం న్యాయం జరగాలని పార్టీ నిర్వహించిన పోరాటంలో చురుకైన పాత్ర వహించాడని అన్నారు. భువనగిరి మండల కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేశాడు పాల సంఘం డైరెక్టర్ కూడా కొనసాగాడు రజక సంఘం జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశారని చాకలి ఐలమ్మ పోరాటాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని అన్నారు. ముందుగా జిల్లా పార్టీ కార్యదర్శి తో పాటు బొలగాని సత్యనారాయణ దామోదర్ రెడ్డి కళ్లెం కృష్ణ చెక్క వెంకటేష్ సుదర్శన్ ముత్యాలు ఇమ్రాన్ బాబు శ్రీధర్ సోమన సబిత హేమలత ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అభిలాష్ శాంతి కుమార్ పుట్ట రమేష్ చింతల మల్లేశం చింతల పెంటయ్య ఉడత రాఘవులు చిక్క బిక్షపతి రాసాల పెంటయ్య నోముల ఐలయ్య రాములు మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
May 28 2024, 20:09
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.7k