నాగార్జున ప్రభుత్వం కళాశాలలో జాతీయ వెబినార్
 
 
  నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం మరియు బలానీ ఇన్ఫోటెక్, నోయిడా సౌజన్యంతో జాతీయ వేబినార్ “ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మరియు పరిశోధన నైపుణ్యాలపై” గూగుల్ మీట్ ద్వారా  నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఘన శ్యామ్  తెలిపారు. ఈ నేషనల్ వేబీనార్ లో ముఖ్య వక్తగా డాక్టర్.నికిత వంజరి, అని ఇన్ఫోటెక్ సైన్స్ కమ్యూనికేటర్ మాట్లాడుతూ ..శాస్త్రీయ పరిశోధన వ్యాసాలు రాయడం ఉన్నత విద్యలో ఎంతో అవసరమని, అంతర్జాలం ద్వారా అధికారిక పరిశోధన సమాచారాన్ని వెతికే విధానం, రీసెర్చ్ రైటింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ , అకాడమిక్ రైటింగ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020, ఉన్నత విద్యలో పరిశోధన వ్యాసాలు రాయడం సంబంధించిన అంశాలను తెలిపారు. వేబినా
   ర్ కన్వీనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..  ఈ సదస్సులో దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి  అధ్యాపకులు, గ్రంథ పాలకులు, పరిశోధకులు, డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు 600 మందికి పైగా నమోదు చేసుకొని వెబ్ నార్ కి హాజరైనారు అని వేబీనార్ కన్వీనర్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్  సయ్యద్ మునీర్, అంతటి శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు యాదగిరి, దీపిక, యాదగిరి రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, కృష్ణ కౌండిన్య, లవెందర్ రెడ్డి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేష్ , శివరాణి, విష్ణువర్ధన్, స్రవంతి, మణెమ్మ వేబినార్ కో-కన్వీనర్  గ్రంథాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
ర్ కన్వీనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..  ఈ సదస్సులో దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి  అధ్యాపకులు, గ్రంథ పాలకులు, పరిశోధకులు, డిగ్రీ మరియు పీజీ చదువుతున్న విద్యార్థులు 600 మందికి పైగా నమోదు చేసుకొని వెబ్ నార్ కి హాజరైనారు అని వేబీనార్ కన్వీనర్ డాక్టర్. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్  సయ్యద్ మునీర్, అంతటి శ్రీనివాసులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు యాదగిరి, దీపిక, యాదగిరి రెడ్డి, నాగుల వేణు, భాగ్యలక్ష్మి, కృష్ణ కౌండిన్య, లవెందర్ రెడ్డి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేష్ , శివరాణి, విష్ణువర్ధన్, స్రవంతి, మణెమ్మ వేబినార్ కో-కన్వీనర్  గ్రంథాలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
 
Jun 03 2023, 20:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.2k