/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz మేం ఎవరికీ బీ పార్టీ కాదు.. Miryala Kiran Kumar
మేం ఎవరికీ బీ పార్టీ కాదు..

మేం ఎవరికీ బీ పార్టీ కాదు.. నన్ను నేను తగ్గించుకునైనా మిమ్మల్ని పెంచడానికి సిద్ధం.. ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయం చేయాలి.. అది నా లక్ష్యం.. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుంది.. జనసేన, టీడీపీని గెలిపించండి.. మరో సారి వైసీపీ వైపు చూస్తే నష్టమే.. సీఎం ఎవరు అనేది చంద్రబాబు, నేను కూర్చుని నిర్ణయం తీసుకుంటాం-పవన్‌ కల్యాణ్‌

మిషన్ భగీరథ నీటిని వెంటనే సరఫరా చేయాలనీ న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్

మిషన్ భగీరథ నీటిని వెంటనే సరఫరా చేయాలనీ న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్

చర్ల మండలంలో లింగాపురం పాడు గుంపెనగుడం త్యాగడ కలివేరు పలు గ్రామాలలో గత 10 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నార ని తాగడానికి కూడా నీరు లేక నానా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అవి రాకపోయినా పట్టించుకునే పరిస్థితిల్లో అధికారులు ప్రజాప్రతితులు లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు వెంటనే జ్యోక్యం చేసుకొని వెంటనే మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేయాలని వారి సందర్భంగా కోరారు అసలు మిషన్ భగీరథ నీళ్ళు రాకపోవడానికి అంతర్యాయం ఏమిటి అనేది అధికారులు తెలియజేయకపోవడం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా అధికారులు నిమ్మకు నీరు పట్టినట్టుగా ఎందుకు అలా ఉంటున్నారు ఇప్పటికైనా తక్షణమే మిషన్ భగీరథ నీళ్లు వచ్చే విధంగా అధికారులు సహకరించాలని లేనియెడల సిపిఐ ఎంఎల్ నీలమద్రాక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం మారిందన్న ఈ మిషన్ భగీరథ నీళ్లు ఆఫ్ చేశారు తక్షణమే నేల సమస్య పరిష్కరించాలని నో డెమోక్రసీగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు కనితి భాను ప్రకాష్ పి వై ఎల్ మండల నాయకులు సిరిగిడి నరేష్ కొండలరావు సాల్మన్ రాజు ప్రవీణ్ ప్రసాద్ సతీష్ సత్యనారాయణరా రామారావు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం..

హైదరాబాద్: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం.. తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం.. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. ప్రగతిభవన్ చుట్టు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించా.. పదేళ్లబాధలను ప్రజలు మౌనంగా భరించారు.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు.

ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు- సీఎం రేవంత్ రెడ్డి

నేడు విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ...

నేడు విశాఖలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ..

పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు.. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న జనసేన చీఫ్.. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై స్పందించనున్న పవన్ కళ్యాణ్.

Morning news...

Morning News

మ.1:04 గంటలకు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం

ప్రమాణస్వీకారానికి రావాలని ప్రజలకు రేవంత్ లేఖ

రేవంత్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న AICC నేతలు

సా.5 వరకు LB స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షల వరకు పెంపు

అల్పపీడనంగా మారిన మిచౌంగ్‌, మరో 3 రోజులు వర్షాలు

మిచౌంగ్‌ తుఫాన్‌తో ఏపీ, టీఎస్‌లో భారీగా పంట నష్టం

ఇంకా జలదిగ్బంధంలోనే చెన్నై, 18కి చేరిన మృతులు

దేశవ్యాప్తంగా 5జీ యూజర్ల సంఖ్య 10 కోట్లు-కేంద్రం

పుష్ప సినిమా నటుడు జగదీష్‌(కేశవ) అరెస్ట్‌...

పుష్ప సినిమా నటుడు జగదీష్‌(కేశవ) అరెస్ట్‌

జగదీష్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

జగదీష్‌కు రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు

జూనియర్ ఆర్టిస్ట్‌నుబెదిరించాడని జగదీష్‌పై ఆరోపణలు

వేరే వ్యక్తితో ఉండగా మహిళను ఫొటోలు తీసిన జగదీష్‌

గత నెల 27న ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..

తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం

ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం వచ్చింది

ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలన్న రేవంత్‌

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం..

తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ.. రేవంత్ సంతకం చేయబోతున్నారు. కాంగ్రెస్ పై తనకున్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నానని రజినీ తెలిపింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని.. తనకు ఉద్యోగం రాబోతుందని అంటోంది. అయితే తొలి ఉద్యోగం తనదే కావడంపై రజినీ సంతోషం వ్యక్తం చేసింది.

మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్

మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్

గత రెండు రోజులుగా కురుస్తున్న మీసాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటలను రైతులను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకొని సాగు చేసుకుంటున్న పంటలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ తుఫాను వల్ల నేలమట్టం అయిపోయి పనికిరాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను తాకిడికి దెబ్బతిన్న పంటలు చూసి రైతన్నలు బోరున విలవిల ఏడుస్తున్నారని ఆరుకాలం కష్టపడ్డ శ్రమంత వృధా అయిపోయిందని దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉందని వారు అన్నారు. మిరప వరి పత్తి మొత్తం నేలమట్టం అయిపోయాయని దేనికి పనికిరాకుండా అయిపోయాయని ఎకరానికి మిరప పత్తికి 50,000 వరికి 25000 చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంటకు తగునష్టపరిహారం చెల్లించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల్ నాయకులు కనితి భాను ప్రకాష్

 పి వై ఎల్ మండల నాయకులు చిరిగిడి నరేష్ రమేష్ రాజు ప్రతాప్ విజయ్ తదితరులు పాల్గొన్నారు

కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు..

హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్.. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది.. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటాను.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం- కోదండరామ్