ఉద్యమకారుల లక్ష్యం ఆత్మగౌరవం సంక్షేమం
![]()
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారుల లక్ష్యం ఆత్మగౌరవం సంక్షేమము. అని మలిదశ.ఉద్యమకారులు సోమవారం వలిగొండ మండల కేంద్రంలో మాట్లాడుతూ అన్నారు ఉద్యమకారులకు కనీసం గుర్తింపు లేకుండా పోయిందని ని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న అందరి లక్ష్యం ఉద్యమకారుల ఐక్యత ని వారన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని వారి డిమాండ్ చేశారు ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలి. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి క్రిస్టఫర్. పిట్టల విజయలక్ష్మి కొత్త రామచందర్ గంగదారి సత్తయ్య పబ్బు. లక్ష్మయ్య. బైరు సైదులు. మంచి లింగయ్య జోగు యాదయ్య. నల్లబోలు వెంకటేశం. మొగిలి పాక నరసింహ. తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో గురువారం బిసి మండల నాయకులు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి యాదవ్ మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీన మిర్యాలగూడలో నిర్వహించే బీసీ గర్జన ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1947 దేశానికి స్వాతంత్రం వస్తే 1993 మండల్ కమిషన్ అమలు చేసే వరకు దాదాపు నాలుగు దశబ్దాలు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. రాజకీయ రంగంలో నేటికి లేదు .మండల్ అమలుతో వచ్చిన ఇరువై ఏడు శాతం రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ రంగాలలో మాత్రమే ఇది కూడా అరకొరగా అమలవుతుందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు తెచ్చి ఉన్న కొద్ది అవకాశాలు గండి కొట్టారని అన్నారు. ఈ మహాసభలో తమ్మడబోయిన అర్జున్ కోకన్వీనర్ బీసీ జాతీయ చైతన్య వేదిక, సూరజ్ యాదవ్ మండల్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ,ఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ,దేశ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
Nov 04 2024, 21:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.2k