మాల మహానాడు ఆధ్వర్యంలో మర్రిగూడ మండలంలో భారత్ బంద్
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపుమేరకు ఇవాళ మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు దళిత రత్న నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కో కన్వీనర్ తాళ్లపల్లి రవి ఆదేశాల మేరకు మర్రిగూడ మండలంలో ర్యాలీలు నిరసనలు చేపట్టి, స్కూలు కళాశాలలు తిరిగి భారత్ బంద్ నిర్వహించారు.
మారయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం వ్యతిరేకమని, వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిగణలోకి రాదని, ఆర్డినెన్స్ లు జారీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారమే చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఈద కృష్ణ, ఈద కాశి, ప్రభుదాస్, నరేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపుమేరకు ఇవాళ మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు దళిత రత్న నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కో కన్వీనర్ తాళ్లపల్లి రవి ఆదేశాల మేరకు మర్రిగూడ మండలంలో ర్యాలీలు నిరసనలు చేపట్టి, స్కూలు కళాశాలలు తిరిగి భారత్ బంద్ నిర్వహించారు.

నల్లగొండ: గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కోసం గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పట్టణ ప్రజలు ఉచిత కరెంట్ రానివారు, ప్రజాపాలన సైట్లో అప్లై చేయలేదని నమోదు అయినవారు, ఆన్లైన్లో ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కలిగించింది.
తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లాలో నిత్యం కరువుకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా, చెల్లెళ్లు అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారత తో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ:
నల్లగొండ జిల్లా టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల ప్రాంగణం వద్ద బస్సులను పరిశీలించారు.
Aug 21 2024, 21:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.9k