*పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి*
వములపల్లి ఏప్రిల్ 22: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఓ సైనికుని వలె పని చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ ఇంచార్జి నర్సింగ్ వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ పార్లమెంట్ ఇంచార్జిగా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ వెంకటేశ్వర్లును రాష్ట్ర నాయకత్వం నియమించడంతో
సోమవారం మండల కేంద్రంలో వేములపల్లి మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పుట్టల (కొమ్ము) వెంకన్న, మండల కాంగ్రేస్ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశంలో ఇటు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందాయన్నారు. భాజపా, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని వీరిపాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. మరోసారి వీరి మాయమాటలకు



ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానేత పని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ జిల్లా యాదగిరి ధీరావత్ లింగా నాయక్ వల్లభట్ల వెంకన్న నాగయ్య ఎస్కే అస్గర్ జానయ్య శ్రీనివాసరాజు ఎంఏ ఆఫీస్ సమయం తదితరులు పాల్గొన్నారు
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు .
ధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు... ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ NSUI నాయకుడిగా దండ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారని వారి రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శనీయం అని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపటానికి జ్యోతిరావు పూలే గారు అహర్నిశలు కృషిచేసి సామాజిక సంఘ కర్తగా ఆ రోజులలో మహిళలు విద్యాభివృద్ధికి దూరంగా ఉన్న రోజులలో మహిళలు అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి వారికి విద్యాబోధన చేసేవారు జ్యోతిరావు పూలే గారు ఆనాడు హరిజనవాడలో ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటూ అంటరానితనానికి రూపుమాపే విధంగా కృషి చేసేవారు. 
Apr 22 2024, 20:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k