బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా బుంగమట్ల మహేష్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన బుంగమట్ల మహేష్ కి భారతీయ జనతా యువమోర్చా భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా నియమిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుంగమట్ల మహేష్ మాట్లాడుతూ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియామకానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సీనియర్ నాయకుడు టెలికం అడ్వైజరీ బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య రాచకొండ కృష్ణ బచ్చు శ్రీనివాస్ ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియమించినందుకు భారతీయ జనతా పార్టీని బీజేవైఎం బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదేవిధంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గేలుపే లక్ష్యంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.


 
						




 
 

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. 
 

 



 
 
 

Apr 15 2024, 17:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k