నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో గడ్డం వెంకట్ రెడ్డి, దాసోజు యాదగిరి చారి లకు సన్మానం
నల్లగొండ: జిల్లా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గడ్డం వెంకట్ రెడ్డి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన దాసోజు యాదగిరి చారి లను శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో శాలువ తో సన్మానించిన, బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్శిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణు, గడ్డం మహేష్, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, ఆవుల మధు, బాకీ నరసింహ, గుండ్లపల్లి శాంతి స్వరూప్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG










Apr 14 2024, 18:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.7k