NLG: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఎంహెచ్ఓ
నల్లగొండ: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ కొండల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, రెండు లక్షల పైగా ఓఆర్ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచామని వారు తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి ప్రథమ చికిత్స చేసేందుకు ఆశా వర్కర్ల దగ్గర 50 ప్యాకెట్లు, ఏఎన్ఎం దగ్గర 100 ప్యాకెట్లు, పిహెచ్సి లలో 2000 వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NALGONDA


 
						










 
 

Apr 06 2024, 22:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
49.5k