NLG: తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక
నల్గొండ: జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా పంచాయతీ కార్యదర్శులు సమావేశమై జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు గా కత్తుల మధు
గౌరవ సలహాదారు: తంగెళ్ల ఉపేందర్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి :పూసపాటి నరేష్
కోశాధికారి: ఏశబోయిన నరేష్
జాయింట్ సెక్రెటరీ: బక్కతట్ల వెంకన్న
మహిళా అధ్యక్షులు: కోడిరెక్క శైలజ లను ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులు గా : S.అంజయ్య, G. వెంకటేష్, P. వెంకన్న, CH .అశోక్, K.సుజాత
సహాయ కార్యదర్శులు గా CH. రమేష్,V.నవీన్, M.వెంకటేష్, L.లక్ష్మి, K.వెంకటేశ్వర్లు
డివిజనల్ అధ్యక్షులు గా జైహిందర్ (దేవరకొండ), B.రామకృష్ణ (మిర్యాలగూడ), అశోక్ (నల్గొండ) లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కత్తుల మధు మాట్లాడుతూ.....
పంచాయతీ కార్యదర్శుల ప్రధాన సమస్యలు
1)ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలి
2)ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే రెగ్యులర్ చేస్తూ ఒపీఎస్ వ్యవస్థని రద్దు చేయాలి
3)పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థని రెండు గ్రేడ్లుగా విభజించాలి
4) ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయాలి అని అన్నారు. ఈ కార్యవర్గ ఎన్నికలకు సహకరించిన సమస్త జిల్లా కార్యదర్శులకు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.
Mar 19 2024, 19:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k