వేములపల్లి మండలంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన రోడు షో లో పాల్గొన్న మాజీ మంత్రి :
ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు.. పట్టభద్రుల MLC కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌ,, శ్రీ తీన్మార్ మల్లన్న గారు, నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా అనే పేరుని మరోసారి మీరు ఇచ్చే అత్యధిక మెజారిటీతో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని అన్నారు.
మన ప్రజా బంధువు కుందూరు జానా రెడ్డి గారు
గత 40 ఏళ్లుగా మన జిల్లాకి జిల్లాలో ఎంతో అభివృద్ధి చేశారు, మన మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారు, కావున వారి కుమారుడు అయిన కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా, అత్యధిక ఓటింగ్ పోల్ అయ్యేలా అందరూ కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు.
అలాగే గత 9 సంవత్సరాలుగా BRS ప్రభుత్వ అరాచక పాలనపై, ప్రతిక్షణం ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడిన మన తీన్మార్ మల్లన్న గారు పట్టభద్రుల MLC అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్నారు కావున వారిని కూడా అత్యధిక మెజారిటీతో పట్టభద్రులు అందరు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.



కాంగ్రెస్ తోనే ప్రజా పాలన..

పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు.. వారు మాట్లాడుతూ CPM, కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మన ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారి తనయులు అయినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని నల్గొండ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు.
మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాసనేత పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని, నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని, బిజెపి పార్టీ అడ్రస్ గల్లంతని కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తెలిపారు.
ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం గారు.. నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు*..

MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....

గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..
May 02 2024, 22:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.4k