మాడుగులపల్లి లో *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి * ఆధ్వర్యంలో నిర్వహించిన రోడు షో లో పాల్గొన్న నల్గొండ పార్ల
ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం గారు.. నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు*..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా అనే పేరుని మరోసారి మీరు ఇచ్చే అత్యధిక మెజారిటీతో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని అన్నారు.. ఎంతటి ఎండలో కూడా వేలాదిగ కదలి వచ్చి మాకు ఘనస్వాగతం పలికినందుకు ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా, అత్యధిక ఓటింగ్ పోల్ అయ్యేలా అందరూ కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం గారు.. నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు*..


MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....

గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..
సందర్భంగా మరి మన కార్యకర్తలు ముఖ్య నాయకులతోని ఈరోజు నాందేడ్ జరిగింది రేపు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు రాబోతున్నారు రేపు కూడా మరి ఇంకొక సెట్ చేయబోతున్నాం అందుకోసం ఈరోజు నామినేషన్లు దాఖలు అయిపోయిన సందర్భంగా మేము వి.ఎం.పి పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాం ఎందుకంటే మూలవాసి భోజన ముద్దుబిడ్డ బేడ బుడగ జంగాల శ్రీనివాస్ కు వ్యాతీ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అగ్రకుల పార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా కామారెడ్డి కాపు బ్రాహ్మణ వాళ్లకే మరి ఇక్కడ ఇస్తున్న కర్ణములో మరి బహుజన వాదానికి గుర్తించి మరి గుడిగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులైన సిరిసిల్ల శ్రీనివాస్ కు గుర్తించి ఈ సామాజిక వర్గానికి అక్కడ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాము.


Apr 29 2024, 16:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.3k