/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz అడవిదేవులపల్లి మండలంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి : Janardhan reddy
Janardhanreddy32

Apr 28 2024, 14:29

అడవిదేవులపల్లి మండలంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి :

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం గెలుపు కోసం చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారు..

మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -

BLR గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా బంధువు కుందూరు జానారెడ్డి గారు గత నలభై ఏళ్లుగా ఈ రాష్టానికి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసారు.. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసారు.. వారి తనయులు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి మనం బహుమతి గా ఇవ్వాలని కోరారు... మన నల్గొండ పార్లమెంట్ స్థానంలో మనం గెలిపించే మెజారిటీతో డిల్లి అధిష్టానం మన నల్గొండ వైపు చూసేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.లుపు కోసం చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారు.. మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా బంధువు కుందూరు జానారెడ్డి గారు గత నలభై ఏళ్లుగా ఈ రాష్టానికి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసారు.. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసారు.. వారి తనయులు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి మనం బహుమతి గా ఇవ్వాలని కోరారు...

మన నల్గొండ పార్లమెంట్ స్థానంలో మనం గెలిపించే మెజారిటీతో డిల్లి అధిష్టానం మన నల్గొండ వైపు చూసేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 27 2024, 11:57

కాంగ్రేస్‌ పార్టీలో చేరాలని ఊవ్విళూరుతున్న వారికి.. - ఉచిత వేసవి శిక్షణ శిభిరం..


కాంగ్రేస్‌ పార్టీ మహాసముద్రం లాంటిది..

మీరు పార్టీ కండువా కప్పుకున్న వేంటనే..

నిఖార్సైన కార్యకర్తలు మీ ముఖం పై గాండ్రీంచి ఉమ్మిమేయగలరు..(తుడుచుకుంటే సరి)

కుర్చీలు,బల్లాలు అందుబాటులో లేకుంటే మీ వీపులపై దరువేయించుకోవాల్సి ఉంటుంది..

(DJఅలవాటుంటే ఓకే)

ఒక్కొసారి కండువా కప్పిన వారిని కుడా ముష్టియుద్ద బరిలోకి లాగగలరు..

(చూస్తు ఊరుకుంటే సరి)

నిఖార్సైన గల్లీ కార్యకర్తలు సైతం..పార్టీ అగ్రనాయకుల చెంపలు చెళ్ళుమనిపించిన సందర్భాలు కోకోల్లలు.

రెండు సంవత్సరాల వరకు ఏలాంటి పదవులు ఆశించకుండా ఉండాలి.(ఆశిస్తే..DJ రిపిట్స్‌)

*రాబోతున్న మున్సిపల్,గ్రామపంచాయితీ,ఎన్నికల్లో పోటి చేయ్యం అని బహిరంగంగా ప్రకటించాలి.

(ఎన్నికల టైం వరకు చాలా జరుగుతాయ్‌,తర్వాత చూసుకోవచ్చు.,అది వేరే విషయం)

మిర్యాలగూడ సినియర్‌ పాత్రికేయ మిత్రుల ముచ్చట్ల హాస్య సారాంశం..

Janardhanreddy32

Apr 27 2024, 11:49

నాగార్జునసాగర్ నియోజక వర్గం లో* *విజయ సంకల్ప* *యాత్ర -2 కి ఘన స్వాగతం* పలికిన పెరిక కులస్తులు :

MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....

ఈ రోజు నాగార్జున సాగర్ నియోజక వర్గం లొకి రాగానే పెరిక కులస్తులు నిడమానూరు మండలం లో ఘన స్వాగతం పలికి, కాంగ్రెస్ పార్టీ కి ముక్త కంఠంతో మద్దతు తెలిపారు... అనంతరం ఇండ్ల కోటయ్య గుడెం పెరిక కులస్తుల తో సమావేశం నిర్వహించారు.....

ఈ సందర్భంగా వీరయ్య గారు మాట్లడుతూ పెరిక కులస్తుల దశాబ్దాల కలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేరికలకి అత్మ బందువు అయిందని అన్నారు .

 నల్లగొండ పార్లమెంట్ లో ఉన్న పెరిక కులస్తులు దాదాపు 80 వేల ఓట్లు కాంగ్రెస్ కీ మద్దతు తెలిపి కుందూరు రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి అన్నారు.

  ఈ కార్యక్రమం లో పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అద్యక్షుడు కోట మల్లికార్జున్ రావ్ గారు, మాజీ ఎంపీపీ, పెరిక కుల సంఘం రాష్ట్ర నాయకులు అంకతి వెంకట్ రమణ, నిడమానూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & పెరిక కుల సంఘం నియోజక వర్గ ఇంఛార్జి అంకతి సత్యం, కుల పెద్దలు అంకతి కృష్ణయ్య, పోకల కృష్ణయ్య, కుల సంఘం మండల అద్యక్షులు ఇండ్ల సత్యం, నాగేశ్వర్ రావు, ఆంకతి వేంకటేశ్వర్లు, బాల్తూసైదయ్య, ఇండ్ల వెంకటయ్య, జానకి రాములు, రాము తో పాటు పెద్ద ఎత్తున కుల కుటుంబీకులు పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 26 2024, 11:55

అడవిదేవులపల్లి మండలంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* ఆధ్వర్యంలో మండల ముఖ్యనాయకులతో సమావేశం .

ఈరోజు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..

 

కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారికి మనం ఇచ్చే బహుమానం కావాలని అన్నారు... అలాగే ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎంత మంది కొత్త నాయకులు వచ్చి పార్టీలో చేరినా గతం నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు బాలు నాయక్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ గారు.. కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 24 2024, 13:38

నల్లగొండ జిల్లాలో బహుజన ముక్తి పార్టీ బిఎంపి అభ్యర్థి సిరీశాల శ్రీనివాసులు జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీల పిలుపు వరకు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంల

జై మూలవాసి జై భీమ్ ఈరోజు నల్లగొండ జిల్లాలో బహుజన ముక్తి పార్టీ బిఎంపి అభ్యర్థి సిరీశాల శ్రీనివాసులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది .

సందర్భంగా మరి మన కార్యకర్తలు ముఖ్య నాయకులతోని ఈరోజు నాందేడ్ జరిగింది రేపు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు రాబోతున్నారు రేపు కూడా మరి ఇంకొక సెట్ చేయబోతున్నాం అందుకోసం ఈరోజు నామినేషన్లు దాఖలు అయిపోయిన సందర్భంగా మేము వి.ఎం.పి పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాం ఎందుకంటే మూలవాసి భోజన ముద్దుబిడ్డ బేడ బుడగ జంగాల శ్రీనివాస్ కు వ్యాతీ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అగ్రకుల పార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా కామారెడ్డి కాపు బ్రాహ్మణ వాళ్లకే మరి ఇక్కడ ఇస్తున్న కర్ణములో మరి బహుజన వాదానికి గుర్తించి మరి గుడిగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులైన సిరిసిల్ల శ్రీనివాస్ కు గుర్తించి ఈ సామాజిక వర్గానికి అక్కడ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాము.

Janardhanreddy32

Apr 24 2024, 13:31

* TamaReddyBharadwaj sir bigtv స్పందనEDAఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ EDA సామ్యూల్ రెడ్డి గారు,N.రవికాంత్, గారు *

.  

TamaReddyBharadwaj sir big tv:

ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ప్రపంచంలో ఎవ్వరు ఆత్మహత్య కు పాల్పడవద్దని ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని నిపుణులు, డాక్టర్లు, సామాజిక సేవకులు పిలుపు ఇచ్చారు.స్పందన EDA ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరైన మిసెస్ఇండియా

స్రవంతిగాదిరాజు గారు

సినీదర్శకులు తమ్మారెడ్డిభరద్వాజ గారు, వందేభారత్, నాతోనేను సినీ నటులు

మూసాఆలీఖాన్ మిర్యాలగూడ పాల్గొన్న ఈ కార్యక్రమం తెలంగాణ టూరిజంభవన్ లో ఘనంగా జరిగింది.❤️  

Janardhanreddy32

Apr 23 2024, 12:22

* BRS పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్*

ఈరోజు BRS పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహ రెడ్డి గారు నల్లమోతు భాస్కర్ రావు గారు MLC MC కోటిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి గారుతదితరులు పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 22 2024, 21:59

ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన *నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, బత్తుల ల
ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిర్వహించిన *నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *ప్రజా బంధువు కుందూరు జానారెడ్డి గారు* గత నలభై ఏళ్లుగా ఈ రాష్టానికి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసారు.. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసారు.. వారి తనయులు *కుందూరు రఘువీర్ రెడ్డి గారిని* దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి మనం బహుమతి గా ఇవ్వాలని కోరారు... మన నల్గొండ పార్లమెంట్ స్థానంలో మనం గెలిపించే మెజారిటీతో డిల్లి అధిష్టానం మన నల్గొండ వైపు చూసేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు..

Janardhanreddy32

Apr 22 2024, 20:03

*ఈరోజు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ

వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సార్ గారిని సన్మానం చేసి అభినందనలు తెలిపిన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొగాని వెంకన్న గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేశ్వర్లు బంటురమేష్ బొప్పిడి నగేష్ అనంతుల విష్ణు పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 22 2024, 19:53

*పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి*


 వములపల్లి ఏప్రిల్ 22: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఓ సైనికుని వలె పని చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, నల్గొండ పార్లమెంట్ ఇంచార్జి నర్సింగ్ వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ పార్లమెంట్ ఇంచార్జిగా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ వెంకటేశ్వర్లును రాష్ట్ర నాయకత్వం నియమించడంతో

సోమవారం మండల కేంద్రంలో వేములపల్లి మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పుట్టల (కొమ్ము) వెంకన్న, మండల కాంగ్రేస్ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో దేశంలో ఇటు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందాయన్నారు. భాజపా, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని వీరిపాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. మరోసారి వీరి మాయమాటలకు