అడవిదేవులపల్లి మండలంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* ఆధ్వర్యంలో మండల ముఖ్యనాయకులతో సమావేశం .
ఈరోజు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..
కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారికి మనం ఇచ్చే బహుమానం కావాలని అన్నారు... అలాగే ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎంత మంది కొత్త నాయకులు వచ్చి పార్టీలో చేరినా గతం నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు బాలు నాయక్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ గారు.. కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.


గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..

సందర్భంగా మరి మన కార్యకర్తలు ముఖ్య నాయకులతోని ఈరోజు నాందేడ్ జరిగింది రేపు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు రాబోతున్నారు రేపు కూడా మరి ఇంకొక సెట్ చేయబోతున్నాం అందుకోసం ఈరోజు నామినేషన్లు దాఖలు అయిపోయిన సందర్భంగా మేము వి.ఎం.పి పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాం ఎందుకంటే మూలవాసి భోజన ముద్దుబిడ్డ బేడ బుడగ జంగాల శ్రీనివాస్ కు వ్యాతీ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అగ్రకుల పార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా కామారెడ్డి కాపు బ్రాహ్మణ వాళ్లకే మరి ఇక్కడ ఇస్తున్న కర్ణములో మరి బహుజన వాదానికి గుర్తించి మరి గుడిగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులైన సిరిసిల్ల శ్రీనివాస్ కు గుర్తించి ఈ సామాజిక వర్గానికి అక్కడ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాము.


వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సార్ గారిని సన్మానం చేసి అభినందనలు తెలిపిన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొగాని వెంకన్న గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేశ్వర్లు బంటురమేష్ బొప్పిడి నగేష్ అనంతుల విష్ణు పాల్గొన్నారు.
Apr 27 2024, 11:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k