/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య.. Miryala Kiran Kumar
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య..

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్‌తో కాల్చుకున్న నరేశ్‌.. మృతులు ఆకుల నరేష్, భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ.. చిన్నకోడూర్‌ మండలం రామునిపట్లలో ఘటన

హైదరాబాద్‌: ప్రజావాణికి భారీగా జనం...

హైదరాబాద్‌: ప్రజావాణికి భారీగా జనం, మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం, తమ సమస్యలను చెప్పుకునేందుకు జనం క్యూ.. ప్రజా వాణికి మంత్రులు.. ఫిర్యాదులు స్వీకరణ, సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు.. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల సమస్యలపై వస్తున్న ప్రజలు.

తిరుమల:అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు..

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,049 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26,748 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు

చర్ల:మీచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్

మీచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్

గత వారం రోజుల కిందట కురిసిన మీచౌoగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలని కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మండల నాయకులు కనితి భాను ప్రకాష్  నష్ట పోయిన మిర్చి పంటలను పరిశీలించారు అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు చర్ల మండలంలోని ఉన్న వున్న మిర్చీ పంటలు తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలన చేయడం జరిగిందని అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి వడ్డీలకి అప్పు తెచ్చి  పెట్టుబడి పెట్టుకున్న మిర్చి పంటలు తుఫాను కారణంగా ఒక్కసారి నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు కష్టపడి సాగు చేసుకున్న పంట ఒక్కసారి నేలమట్టం కావడంతో రైతు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని  ప్రభుత్వమే రైతులను అదుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేశారు అధికారులు తక్షణమే దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు దేశానికి వెన్నుముక ఆ రైతే అని ప్రలాభాలు పలకటం కాదు ఈ ప్రభుత్వాలు నేల రాలుతున్న ఈ రైతన్నల పంటలను చూసి ఎందుకు ఈ ప్రభుత్వాలు చలిచట్లేద అని ప్రశ్నించారు తక్షణమే నష్టపోయిన పంటలకు సర్వే నిర్వహించి తక్షణమే నష్టపరిహాన్ని రైతులకు అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పంట నష్ట వివరాల కోసం అధికారులను ఆదేశించాలని కోరారు కార్యక్రమంలో చిరిగిడి నరేష్ బుర్ర సమ్మక్క ఇర్ఫా సమ్మక్క బాయఅమ్మ అలవాల రమణ రాణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్..

అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్.. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ.. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన.. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకం.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం.జాన్సన్.. పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖాదర్ బాషా.. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్. నాగిరెడ్డి.. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణ.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవి.

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం...

తెలంగాణలో కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలపై నజర్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో భారీ ఎత్తున అధికారులను బదిలీ చేసింది. వరుస నిర్ణయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గన్ మెన్స్‌ను పోలీసు శాఖ విత్ డ్రా చేసుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్‌మెన్లను కేటాయించింది. ఎవరెవరికీ గన్ మెన్స్ అవసరమనే దానిపై ఇంటలిజెన్స్ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఆ నివేదిక తర్వాత వారి భద్రత కోసం గన్ మెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌: నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..

హైదరాబాద్‌: నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లనున్న కేసీఆర్‌

ఆర్టీసీకి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి, విద్యుత్ సబ్సిడీకి, సమ్మక్క సారక్క జాతరకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి రూ.374 కోట్లు, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు..

ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చిన ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్. లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి

హైదరాబాద్‌: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు..

హైదరాబాద్‌: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

- గిరిజనుల భూములు కబ్జా చేశారని.. ఫిర్యాదు చేసిన గంగారాం అనే వ్యక్తి

- మల్లారెడ్డితో పాటు శామీర్‌పేట్‌ తహశీల్దార్‌పై కేసు

- ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి

- గిరిజనులకు సంబంధించి 47 ఎకరాల భూమిలో నా పేరు లేదు

- రికార్డులలో, ధరణి వెబ్‌సైట్‌లో కూడా నా పేరు లేదు

- అయినా నా పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం బాధాకరం

- ఎఫ్‌ఐఆర్‌పై నేను కోర్టును ఆశ్రయిస్తా

- మాజీమంత్రి మల్లారెడ్డి