VijayaKumar

20 min ago

ఈనెల 19న భువనగిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు

 ఈనెల 19న సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి యండి. జహంగీర్ గారి నామినేషన్ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉన్న హక్కులను సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నదని ఈ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారికి చేసిన పనులు ఏమీ లేవని ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది ఏమీ లేదని అందుకనే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లను ఓడించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాయి ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి ఎండి జాహంగీర్ ని గెలిపించాలని కోరినారు. 19 నాటి రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి. నాగయ్య, రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు

ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్, టి. జ్యోతి, డిజి. నరసింహారావు, చుక్క రాములు, పాలడుగు భాస్కర్ , జాన్ వెస్లీ , టి. సాగర్ ,మల్లు లక్ష్మి , ఎండి అబ్బాస్, పి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని నర్సింహ తెలియజేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సభ్యులు మధ్యపురం బాల నర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్, ఎంఏ. రైహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

          

VijayaKumar

28 min ago

జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా కొడారి వెంకటేష్ నియామకం


 జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా భువనగిరి పట్టణానికి చెందిన కొడారి వెంకటేష్ ను నియమించినట్లు జవహర్ బాల్ మంచ్ (జే బి ఎం) రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలల హక్కులను కాపాడుటకు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న జాతీయ నాయకుల జీవిత చరిత్రను సమగ్రంగా నేటి బాలలకు అందించటానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా జవహర్ బాల్ మంచ్ కో- ఆర్డినేటర్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తనను జిల్లా కో- ఆర్డినేటర్ గా నియమించిన జవహర్ బాల్ మంచ్ జాతీయ కన్వీనర్ అశోక్ మరిదాస్, రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్, రాష్ట్ర చైర్మన్ మామిడి రుషికేశ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు కొడారి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

VijayaKumar

35 min ago

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరిశాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ముద్దపురం యంపిటిసి సామ రాం రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,జక్క నర్మద వెంకట్ రెడ్డి,చంద్రారెడ్డి,గూడూరు యాదిరెడ్డి,గుర్ర క్రిష్నారెడ్డి,వాకిటి కోండల్ రెడ్డి,గుంటోదు మదనాచారి,ఆవుల దర్మయ్య,కొంపల్లి లక్ష్మయ్య,సామ దర్మారెడ్డి,జక్కమల్లారెడ్డి,సామ సంతోష వెంకట్ రెడ్డి,పిన్నింటి క్రిష్నారెడ్డి,పిన్నింటి వెంకట్ రెడ్డి,మొగిలిచెర్ల నవీన్,సామ దర్మారెడ్డి,కొంపల్లి లక్ష్మయ్య 50మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీతి రమేష్ వలిగోండ జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి,మండల అధ్యక్షులు పాశం సత్తి రెడ్డి,గరిసె రవి,బోల్ల శ్రీనివాస్,కంకల కిష్టయ్య,బత్తిని సహదేవ్,పల్లెర్ల సుదాకర్,నిరజా రెడ్డి,కాసులవెంకటేష్,నారగోని ప్రమేద్ కుమార్,ప్రవీణ్,తదితరులు పాల్గోన్నారు.

నిజంనిప్పులాంటిది

38 min ago

ఈ నెల 18న బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత

తెలంగాణ భవన్ లో ఈనెల 18 వ తేదీ గురువారం నాడు, పార్లమెంటు ఎన్ని కల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు అందజేయను న్నారు.

అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమా వళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకో నున్నారు.

ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశం లో ఎన్నికల ప్రచారం, తది తర వ్యూహాలకు సంబంధిం చి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో… ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎంఎ ల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యు లు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.

ఆహ్వానితులందరికీ తెలం గాణ భవన్ లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లుంటాయి. కాగా…. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయినామని చింతి స్తున్న తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది.

తమ హక్కులు కాపాడబడా లంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంట న్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ ప్రజా ఆకాంక్ష లకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

కాంగ్రేస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాం గం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవ డానికి, వారికి భరోసానివ్వ డానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహిం చాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఏప్రిల్ 18వ తేదీ గురు వారం నాడు జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీ ఆర్ బస్సు యాత్రకు సంబం ధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు

VijayaKumar

47 min ago

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి పార్టీ జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని డాల్ఫిన్ హోటల్ ఆవరణలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  బీఎస్పీ పార్టీ జిల్లా ఇంన్చార్జ్ బండారు రవివర్ధన్ ని కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 

రిటైర్డ్ భువనగిరి మండల విద్యాధికారి బండారు రవి వర్ధన్ గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో కొనసాగారు. ఆయన సేవలు బిఎస్పి పార్టీకి అందించారు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వారు కాంగ్రెస్ పార్టీ చేయుచున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, దర్లాయి హరిప్రసాద్, కొల్లూరి రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండారు అశోక్ వర్ధన్,బుగ్గ మైసయ్య, 23వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కర్కాల సుదర్శన్ తోట మహేందర్ నువ్వుల రాజు ఈశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

51 min ago

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో అగ్నిప్రమాదం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం హోం శాఖ ఆఫీస్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కార్యాలయంలోని కంప్యూ టర్లు, పత్రాలు, ఫైళ్లు, జిరా క్స్ మిషన్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదై నట్లు గుర్తించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు.

మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించి నట్లు వివరించారు. నార్త్‌ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.

అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారు లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

7 ఫైర్‌ ఇంజన్ల సాయంతో ఎగిసి పడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో జిరాక్స్‌ మెషిన్‌‌, కొన్ని కంప్యూటర్లు, మరి కొన్న పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భవనంలో లేరని.. పలు వురు సీనియర్‌ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు..

నిజంనిప్పులాంటిది

53 min ago

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం..

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి..

అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్ లో నల్ల కోడి దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. గత రాత్రి ఈ క్షుద్రపూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు నివాసం ఉంటే ఈ ప్రాతంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిందెవరూ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది..

Mane Praveen

2 hours and 12 min ago

ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన షూటర్లు అరెస్ట్*

గుజరాత్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్

విచారణ కోసం ముంబైకి తరలిస్తామని చెప్పిన అధికారులు

ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు ధృవీకరించారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకొస్తామని తెలిపారు.

కాగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటన జరిగింది. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటారుసైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్‌లు ధరించారు. పక్కా ప్రణాళికతో నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచాలని ముంబై పోలీస్ కమిషనర్‌తో సూచించారు.

...

...

Mane Praveen

2 hours and 21 min ago

NLG: ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న గోలి మధుసూదన్ రెడ్డి

నల్లగొండ పట్టణంలో 18, 19 వార్డులో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం కోరుతూ, మంగళవారం బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం, నల్లగొండలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

..

..

..

Mane Praveen

2 hours and 28 min ago

ఇందుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి

మర్రిగూడ: మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మహిళలను కలిసి ఓటు వేయాలని కోరారు. యాదయ్య మాట్లాడుతూ.. ప్రజల కోసం కార్మికుల కోసం పోరాటం చేసే వ్యక్తిని పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పగిళ్ల మల్లేష్, గౌస్య బేగం, పగిళ్ల మట్టమ్మ, లప్పంగి సులోచన, తదితరులు పాల్గొన్నారు

..

...

...

VijayaKumar

20 min ago

ఈనెల 19న భువనగిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు

 ఈనెల 19న సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి యండి. జహంగీర్ గారి నామినేషన్ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉన్న హక్కులను సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నదని ఈ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారికి చేసిన పనులు ఏమీ లేవని ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది ఏమీ లేదని అందుకనే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లను ఓడించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాయి ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి ఎండి జాహంగీర్ ని గెలిపించాలని కోరినారు. 19 నాటి రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి. నాగయ్య, రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు

ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్, టి. జ్యోతి, డిజి. నరసింహారావు, చుక్క రాములు, పాలడుగు భాస్కర్ , జాన్ వెస్లీ , టి. సాగర్ ,మల్లు లక్ష్మి , ఎండి అబ్బాస్, పి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని నర్సింహ తెలియజేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సభ్యులు మధ్యపురం బాల నర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్, ఎంఏ. రైహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

          

VijayaKumar

28 min ago

జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా కొడారి వెంకటేష్ నియామకం


 జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా భువనగిరి పట్టణానికి చెందిన కొడారి వెంకటేష్ ను నియమించినట్లు జవహర్ బాల్ మంచ్ (జే బి ఎం) రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలల హక్కులను కాపాడుటకు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న జాతీయ నాయకుల జీవిత చరిత్రను సమగ్రంగా నేటి బాలలకు అందించటానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా జవహర్ బాల్ మంచ్ కో- ఆర్డినేటర్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తనను జిల్లా కో- ఆర్డినేటర్ గా నియమించిన జవహర్ బాల్ మంచ్ జాతీయ కన్వీనర్ అశోక్ మరిదాస్, రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్, రాష్ట్ర చైర్మన్ మామిడి రుషికేశ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు కొడారి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

VijayaKumar

35 min ago

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరిశాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ముద్దపురం యంపిటిసి సామ రాం రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,జక్క నర్మద వెంకట్ రెడ్డి,చంద్రారెడ్డి,గూడూరు యాదిరెడ్డి,గుర్ర క్రిష్నారెడ్డి,వాకిటి కోండల్ రెడ్డి,గుంటోదు మదనాచారి,ఆవుల దర్మయ్య,కొంపల్లి లక్ష్మయ్య,సామ దర్మారెడ్డి,జక్కమల్లారెడ్డి,సామ సంతోష వెంకట్ రెడ్డి,పిన్నింటి క్రిష్నారెడ్డి,పిన్నింటి వెంకట్ రెడ్డి,మొగిలిచెర్ల నవీన్,సామ దర్మారెడ్డి,కొంపల్లి లక్ష్మయ్య 50మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీతి రమేష్ వలిగోండ జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి,మండల అధ్యక్షులు పాశం సత్తి రెడ్డి,గరిసె రవి,బోల్ల శ్రీనివాస్,కంకల కిష్టయ్య,బత్తిని సహదేవ్,పల్లెర్ల సుదాకర్,నిరజా రెడ్డి,కాసులవెంకటేష్,నారగోని ప్రమేద్ కుమార్,ప్రవీణ్,తదితరులు పాల్గోన్నారు.

నిజంనిప్పులాంటిది

38 min ago

ఈ నెల 18న బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత

తెలంగాణ భవన్ లో ఈనెల 18 వ తేదీ గురువారం నాడు, పార్లమెంటు ఎన్ని కల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు అందజేయను న్నారు.

అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమా వళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకో నున్నారు.

ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశం లో ఎన్నికల ప్రచారం, తది తర వ్యూహాలకు సంబంధిం చి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో… ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎంఎ ల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యు లు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.

ఆహ్వానితులందరికీ తెలం గాణ భవన్ లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లుంటాయి. కాగా…. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయినామని చింతి స్తున్న తెలంగాణ ప్రజలు.. కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది.

తమ హక్కులు కాపాడబడా లంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంట న్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ ప్రజా ఆకాంక్ష లకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

కాంగ్రేస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాం గం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవ డానికి, వారికి భరోసానివ్వ డానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహిం చాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఏప్రిల్ 18వ తేదీ గురు వారం నాడు జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీ ఆర్ బస్సు యాత్రకు సంబం ధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు

VijayaKumar

47 min ago

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి పార్టీ జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని డాల్ఫిన్ హోటల్ ఆవరణలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  బీఎస్పీ పార్టీ జిల్లా ఇంన్చార్జ్ బండారు రవివర్ధన్ ని కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 

రిటైర్డ్ భువనగిరి మండల విద్యాధికారి బండారు రవి వర్ధన్ గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో కొనసాగారు. ఆయన సేవలు బిఎస్పి పార్టీకి అందించారు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వారు కాంగ్రెస్ పార్టీ చేయుచున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, దర్లాయి హరిప్రసాద్, కొల్లూరి రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండారు అశోక్ వర్ధన్,బుగ్గ మైసయ్య, 23వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కర్కాల సుదర్శన్ తోట మహేందర్ నువ్వుల రాజు ఈశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

51 min ago

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో అగ్నిప్రమాదం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం హోం శాఖ ఆఫీస్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కార్యాలయంలోని కంప్యూ టర్లు, పత్రాలు, ఫైళ్లు, జిరా క్స్ మిషన్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదై నట్లు గుర్తించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు.

మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించి నట్లు వివరించారు. నార్త్‌ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.

అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారు లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

7 ఫైర్‌ ఇంజన్ల సాయంతో ఎగిసి పడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో జిరాక్స్‌ మెషిన్‌‌, కొన్ని కంప్యూటర్లు, మరి కొన్న పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భవనంలో లేరని.. పలు వురు సీనియర్‌ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు..

నిజంనిప్పులాంటిది

53 min ago

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజల కలకలం..

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు కలకలం రేపాయి. హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి..

అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్ లో నల్ల కోడి దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. గత రాత్రి ఈ క్షుద్రపూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు. ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఎవరు చేశారు?ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు నివాసం ఉంటే ఈ ప్రాతంలో క్షుద్రపూజల అనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని చేసిందెవరూ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది..

Mane Praveen

2 hours and 12 min ago

ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన షూటర్లు అరెస్ట్*

గుజరాత్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్

విచారణ కోసం ముంబైకి తరలిస్తామని చెప్పిన అధికారులు

ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని భుజ్‌లో సోమవారం అర్ధరాత్రి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు ధృవీకరించారు. కాల్పుల అనంతరం ముంబై నుంచి గుజరాత్ పారిపోయారని పోలీసులు అధికారులు వివరించారు. విచారణ కోసం వీరిని ముంబైకి తీసుకొస్తామని తెలిపారు.

కాగా ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటన జరిగింది. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటారుసైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్‌లు ధరించారు. పక్కా ప్రణాళికతో నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. సల్మాన్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచాలని ముంబై పోలీస్ కమిషనర్‌తో సూచించారు.

...

...

Mane Praveen

2 hours and 21 min ago

NLG: ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న గోలి మధుసూదన్ రెడ్డి

నల్లగొండ పట్టణంలో 18, 19 వార్డులో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం కోరుతూ, మంగళవారం బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం, నల్లగొండలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.

..

..

..

Mane Praveen

2 hours and 28 min ago

ఇందుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి

మర్రిగూడ: మండలం ఇందుర్తి గ్రామంలో మంగళవారం భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మహిళలను కలిసి ఓటు వేయాలని కోరారు. యాదయ్య మాట్లాడుతూ.. ప్రజల కోసం కార్మికుల కోసం పోరాటం చేసే వ్యక్తిని పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పగిళ్ల మల్లేష్, గౌస్య బేగం, పగిళ్ల మట్టమ్మ, లప్పంగి సులోచన, తదితరులు పాల్గొన్నారు

..

...

...