/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz బిఆర్ఎస్ పార్టీ సభ్యత భీమా చెక్కును అందజేసిన పైళ్ల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే Vijay.S
బిఆర్ఎస్ పార్టీ సభ్యత భీమా చెక్కును అందజేసిన పైళ్ల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే


హైదరాబాదులోని మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏ దుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాలశెట్టి ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై మరణించడంతో బిఆర్ఎస్ పార్టీ సభ్యత భీమా ద్వారా రెండు లక్ష రూపాయల చెక్కును ఆదివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.